ఘోరం.. జేన్టియూ వీసీ కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి
కారును లారీ ఢీ కొన్న ఘటనలో అనంతపురం వీసీ సహా మరో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అనంతపురం: పామిడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో అనంతపురం జేన్టీయూ వీసీ సర్కార్, ఆయన పీఏ ఫక్రుద్దీన్, కారు డ్రైవర్ ఉన్నారు.
యాక్సిడెంట్ వార్త తెలియగానే జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదానికి స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. కారును లారీ ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో కారును లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వీసీ సర్కార్ అనంతపురం నుంచి కర్నూలు వెళ్తున్నట్లుగా సమాచారం.

More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications