టిడిపిలోకి మాగుంట, కలిసిన రాఘవేంద్రరావు (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
ఆయనతో పాటు దర్శి నియోజకవర్గ నేతలు వాయల మోహన్ రావు, శ్రీనివాస రెడ్డి, సూపర్ బజార్ చైర్మన్ తాతాప్రసాద్, కాంగ్రెస్ మహిళా నేత నాలమ్ నరసమ్మ పసుపు పచ్చ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా పార్లమెటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ద్వారానే సీమంధ్ర పునర్నిర్మాణం సాధ్యమని చెప్పారు. కాగా, చంద్రబాబును దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కలిశారు.

టిడిపి
కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కారు.

టిడిపి
ఆయనతో పాటు దర్శి నియోజకవర్గ నేతలు వాయల మోహన్ రావు, శ్రీనివాస రెడ్డి, సూపర్ బజార్ చైర్మన్ తాతాప్రసాద్, కాంగ్రెస్ మహిళా నేత నాలమ్ నరసమ్మ పసుపు పచ్చ కండువా కప్పుకున్నారు.

టిడిపి
ఈ సందర్భంగా పార్లమెటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ద్వారానే సీమంధ్ర పునర్నిర్మాణం సాధ్యమని చెప్పారు.

రాఘవేంద్ర రావు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ దర్శకులు రాఘవేంద్ర రావు బుధవారం కలుసుకున్నారు.

టిడిపి
కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లో ఉండాలా వద్దా అని సందిగ్దంలో పడ్డానని, ఆ సమయంలో చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.

టిడిపి
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు సూచించారన్నారు. టిడిపి-బిజెపి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని మాగుంట వెల్లడించారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications