భార్యాబిడ్డలున్నారు: ఫ్రెండ్తో పెళ్లంటూ ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం - చెన్న కేశవ్ అనే 32 ఏళ్ల వ్యక్తి చైతన్య జూనియర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్ాడు. కొన్నేళ్ల క్రితం అతనికి వివాహమైంది. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గుంటూరులోని పుట్టింటికి వెళ్లింది.
చెన్న కేశవ్ ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని తన స్నేహితురాలిని అడిగాడు. వారిద్దరి మధ్య ఆరేళ్లుగా స్నేహం నడుస్తోంది. అవంతినగర్లోని తన నివాసానికి ఆ 23 ఏళ్ల స్నేహితురాలిని శుక్రవారంనాడు ఆహ్వానించాడు. ఆమె రాగానే పెళ్లి ప్రస్తావన చేశాడు. ఇప్పటికే అతనికి పెళ్లి కావడంతో అందుకు ఆమె నిరాకరించింది.
పెళ్లికి అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయినా ఆమె ముందుకు రాలేదు. వెంటనే అతను మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అరుపులు రావడంతో ఆమె గదిలోకి వెళ్లి ఇరుగుపొరుగువారి సహాయంతో తాడును కత్తితో కోసింది. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications