మండలి ఏకగ్రీవం, చిరునవ్వుతో ఉండే మీరు: జగన్

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. నిబద్ధత, విలువలు కలిగిన నేత బుద్ధప్రసాద్ అన్నారు. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
వైయస్ జగన్ మాట్లాడుతూ... ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు అన్నారు. ఎల్లప్పుడు చిరునవ్వుతో కనిపించే మీరు సభ్యుల హక్కులను కాపాడుతారని భావిస్తున్నానని చెప్పారు. మండలి సభ గౌరవం పెంచి సభ్యుల హక్కులు కాపాడుతారని భావిస్తున్నానని చెప్పారు.
కాగా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నేతలు, వైయస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రైతులకు అనేక సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాల్సి ఉందని, వాటి గురించి మాట్లాడకుండా ఇతర అంశాల వైపు వెళ్లడం సరికాదని, గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు పరిమితం అవుదామని జగన్ సూచించారు.
More From
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications