మావోల కలకలం: ఆరుగురు ప్రభుత్వోద్యోగుల కిడ్నాప్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను అపహరించిన మావోయిస్టులు మరోసారి కలకలం సృష్టించారు.
విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను అపహరించిన మావోయిస్టులు మరోసారి కలకలం సృష్టించారు. పనసపుట్టు ప్రాంతంలో వీరిని మావోయిస్టులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

అపహరించిన వారిలో గ్రామీణ నీటిసరఫరా విభాగం జేఈ ఉన్నారు. జుడుంబో గ్రామ పంచాయతీకి అధికారులు బయలుదేరిన సమయంలో మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications