ఏపీలో పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీ..ఎవరెక్కడ అంటే...?
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వలు జారీ చేశారు.గుంటూరు కలెక్టర్గా ఎస్. నాగలక్ష్మి నియామకమయ్యారు. ప్రస్తుత కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఎ.ఎస్. దినేశ్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక విశాఖ కలెక్టర్ మల్లికార్జుననను జీఏడీకి అటాచ్ చేసింది. విశాఖ జిల్లా జేసీకి కలెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించింది. కాకినాడ కలెక్టర్గా పగిలి షన్మోహన్, ప్రస్తుతమున్న కలెక్టర్ నివాస్ను జేఏడీకి అటాచ్ చేసింది. ఏలూరు జిల్లా కలెక్టర్గా కె. వెట్రీ సెల్వీని బదిలీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ వెంకటేశ్ను జీఏడీకి అటాచ్ చేసింది.

ఐఏఎస్ల బదిలీ లిస్ట్ ఓ సారి గమనిస్తే
గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎస్.నాగలక్ష్మి
ప్రస్తుతం గుంటూరు కలెక్టర్గా ఉన్న వేణుగోపాల్రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వులు
విశాఖ జేసీకి కలెక్టర్గా అదనపు బాధ్యతలు
ఏలూరు జిల్లా కలెక్టర్గా కె.వెట్రిసెల్వి నియామకం
అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత బదిలీ
అల్లూరి కలెక్టర్గా దినేష్కుమార్ నియామకం
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పి.ప్రశాంతి
విజయనగరం జిల్లా కలెక్టర్గా బి.ఆర్.అంబేడ్కర్
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా సి.నాగరాణి
చిత్తూరు జిల్లా కలెక్టర్గా సుమిత్కుమార్
కాకినాడ జిల్లా కలెక్టర్గా సగలి షణ్మోహన్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జి.సృజన
ప్రకాశం జిల్లా కలెక్టర్గా తమీమ్ అన్సారియా
కర్నూలు జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా
బాపట్ల కలెక్టర్గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications