చంద్రబాబు తీరు అప్రజాస్వామికం.. ల్యాంగ్ పూలింగ్ పేరుతో దోపిడి: మేథాపాట్కర్
భూమి అంటే బంగారంతో సమానమని, అలాంటి బంగారం లాంటి భూములను చంద్రబాబు లాగేసుకుంటారని మేథాపాట్కర్ మండిపడ్డారు.
విజయవాడ: ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ ఈరోజు అమరావతిలో పర్యటించారు. రాజధాని కోసం చంద్రబాబు సర్కార్ సేకరించిన భూములను ఆమె పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏటా మూడు పంటల్లో పండే భూములను రాజధాని కోసం వినియోగించడం భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారు.
ఏపీ రాజధానిలో ఉన్న అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములేనని చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారని మేథాపాట్కర్ విమర్శించారు. 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. రైతులు, రైతు కూలీలు, ప్రజా సంఘాల ఉద్యమాలతో 2013భూసేకరణ చట్టం ఏర్పడిందన్నారు.

భూమి అంటే బంగారంతో సమానమని, అలాంటి బంగారం లాంటి భూములను చంద్రబాబు లాగేసుకుంటారని మేథాపాట్కర్ మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
More From
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications