చంద్రబాబు తీరు అప్రజాస్వామికం.. ల్యాంగ్ పూలింగ్ పేరుతో దోపిడి: మేథాపాట్కర్
భూమి అంటే బంగారంతో సమానమని, అలాంటి బంగారం లాంటి భూములను చంద్రబాబు లాగేసుకుంటారని మేథాపాట్కర్ మండిపడ్డారు.
విజయవాడ: ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ ఈరోజు అమరావతిలో పర్యటించారు. రాజధాని కోసం చంద్రబాబు సర్కార్ సేకరించిన భూములను ఆమె పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏటా మూడు పంటల్లో పండే భూములను రాజధాని కోసం వినియోగించడం భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారు.
ఏపీ రాజధానిలో ఉన్న అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములేనని చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారని మేథాపాట్కర్ విమర్శించారు. 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. రైతులు, రైతు కూలీలు, ప్రజా సంఘాల ఉద్యమాలతో 2013భూసేకరణ చట్టం ఏర్పడిందన్నారు.

భూమి అంటే బంగారంతో సమానమని, అలాంటి బంగారం లాంటి భూములను చంద్రబాబు లాగేసుకుంటారని మేథాపాట్కర్ మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
More From
-
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
భారీ ఈదురు గాలులు, పిడుగులతో వర్షాలు - ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!! -
దంచి కొడుతున్న ఎండల వేళ భారీ వర్షాలు, ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
ఏం చేస్తున్నారు, ఇక సిద్దంగా ఉండండి - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications