బోటు అనుమతుల విధానం మారుస్తాం, ఇక ఒకే డిజైన్ దుస్తులు: అఖిలప్రియ
ప్రయివేటు బోటు ఆపరేటర్లతో భేటీ అయి అనంతరం మంత్రి అఖిలప్రియ మంగళవారం మీడియాతో మాట్లాడారు. బోట్ల విధివిధానాల్లో మార్పులు తెస్తామని చెప్పారు. విధివిధానాల్లో మార్పులు తెస్తామన్నారు.
అమరావతి: ప్రయివేటు బోటు ఆపరేటర్లతో భేటీ అయి అనంతరం మంత్రి అఖిలప్రియ మంగళవారం మీడియాతో మాట్లాడారు. బోట్ల విధివిధానాల్లో మార్పులు తెస్తామని చెప్పారు. విధివిధానాల్లో మార్పులు తెస్తామన్నారు. ఈతగాళ్లను గుర్తించేందుకు వారికి ప్రత్యేక యూనిఫాం ఇస్తామని చెప్పారు.
బోట్లు నడిపేందుకు ఇస్తున్న అనుమతులకు సంబంధించి విధానాలను మారుస్తామన్నారు. ప్రస్తుతం జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందని, అనుమతులు తీసుకున్న వారు పర్యాటక శాఖతో ఒప్పందం చేసుకోవట్లేదన్నారు.

ఈ లోపాలు సరిదిద్దేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇకపై ఘాట్ల వద్ద ఈతగాళ్లను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక ఒకే రకమైన దుస్తులు వారికి ఇస్తామన్నారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులూ లేవన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications