‘అమ్మవారు నైవేద్యం ఆరగించారు’: అర్ధరాత్రి ఆలయానికి భారీగా భక్తులు
పశ్చిమగోదావరి: తనకు నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని(అన్నం) కనకదుర్గమ్మ ఆరగించారట. ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకి అర్ధరాత్రైనా క్షణాల్లో విస్తరించింది. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు అప్పటికప్పుడు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు.
ఈ ఘటన శుక్రవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి పూజల్లో భాగంగా అమ్మవారికి పూజల అనంతరం నైవేద్యం పెట్టిన అర్చకులు గర్భగుడి తలుపులు వేశారు.

అనంతరం అరగంట తర్వాత తలుపులు తెరిచి చూడగా, అమ్మవారి చేతిలో స్పూను, నోటికి నైవేద్యంగా పెట్టిన అన్నం మెతుకులు కనిపించాయి.
అంతేగాక, గర్భగుడి ప్రాంగణంలో అమ్మవారి అడుగులు కూడా పూజారులు, ఆలయ కమిటీ సభ్యులకు కనిపించాయట. ఈ విషయం నగరంలో వేగంగా వ్యాపించింది. దీంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications