కావూరిపై దాడి: మాజీ ఎమ్మెల్యే రాజేష్ అరెస్టు

కావూరి సాంబశివరావును అడ్డుకున్నారనే ఆరోపణలతో పలువురు వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు. తమను పరుష పదజాలంతో దూషించిన కావూరిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని మద్దాల రాజేష్ డిమాండ్ చేశారు. మద్దాల రాజేష్ అరెస్టుకు నిరసనగా బుధవారం చింతలపూడి బంద్ నిర్వహించారు.
కేంద్ర జౌళీశాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివ రావుకు మంగళవారం సమైక్య సెగ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో కావూరిని పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనం పైకి కోడిగుడ్లు విసిరారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై కావూరి సాంబశివ రావు తీవ్రంగా మండిపడ్డారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications