మహిళను వివస్త్రగా మార్చి చెప్పులతో దాడి!!
రేషన్ నారాయణ అనే చాంద్ బాషా అనుచరుడు ఓ మహిళను వివస్త్రను చేసి ఆమెపై చెప్పులతో దాడి చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.
కదిరి : అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అనుచరులు దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు బోయ ఓబులేష్ అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలుండగా.. తాజాగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా అనుచరుడు ఒకరు ఓ మహిళపై దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.
రేషన్ నారాయణ అనే చాంద్ బాషా అనుచరుడు ఓ మహిళను వివస్త్రను చేసి ఆమెపై చెప్పులతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాష్టికాన్ని తట్టుకోలేక బాధిత మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో విషయం వెలుగుచూసినట్టుగా సమాచారం. నారాయణ దాడిని తట్టుకోలేకనే మహిళ ఆత్మహత్యయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications