వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాము విషంతో భార్యను చంపిన భర్త

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి : మండపేట మండలం ఏడిదలో విషమిచ్చి భార్యను చంపిన దారుణ ఘటన సోమవారం నాడు చోటుచేసుకొంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మండపేట మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన మొగల్ సాహెబ్ తన భార్య వహీదాకు పాము విషాన్ని ఇంజక్షన్ రూపంలో ఇచ్చి హాత్య చేశాడు. భార్య తనను అనుమానిస్తోందనే నెపంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని తెలుస్తోంది.

moghal saheb murdered his wife waheda by snake poision thruough injection at yedida village mandapeta mandal

మొగల్ సాహెచ్ సీతానగరంలోని పాములపట్టే వ్యక్తి నుండి విషాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషాన్ని ఇంజక్షన్ రూపంలో భార్య వహీదాకు ఇచ్చాడు.ఈ విషం శరీరంలోకి ప్రవేశించడంతో వహీదా మరణించింది.

తనను అనుమానిస్తూ ఇబ్బందులకు గురిచేయడం వల్ల మొగల్ సాహెబ్ ఈ హాత్య చేశారని సమాచారం.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొగల్ సాహెబ్ కు ఈ ఘటనలో ఎవరైనా సహాకరించారా.....ఎందుకు ఈ దురాఘాతానికి పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు.

English summary
moghal saheb murdered his wife waheda by snake poision thruough injection at yedida village mandapeta mandal.her wife suspect him, so murdered his sife. police arrested moghal saheb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X