భారత్కు నా గడ్డమే అదృష్టం తెచ్చి పెట్టింది: రవీంద్ర జడేజా
పెర్త్: ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టుకు తన గడ్డమే అదృష్టం తెచ్చి పెట్టిందని రవీంద్ర జడేజా అన్నాడు. ప్రపంచ కప్ పోటీలు ముగిసే వరకు తాను గడ్డం పెంచుతూనే ఉంటానని, తీసేయబోనని ఆ భారత ఆల్ రౌండర్ అన్నాడు. శుక్రవారంనాటి మ్యాచులో వెస్టిండీస్ను 44.2 ఓవర్లకే అవుట్ చేసిన తర్వాత అతను తాను భారత్కు తెచ్చి పెట్టిన అదృష్టం గురించి మాట్లాడాడు.
తన గడ్డం వరుసగా భారత్ మూడు మ్యాచులు గెలిచే అదృష్టాన్ని తెచ్చి పెట్టిందని అతను అన్నాడు. తొలి మ్యాచులో పాకిస్తాన్పై విజయం సాధించిన తర్వాత భారత్ వెనక్కి తిరిగి చూడలేడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లపై కూడా సునాయసంగా విజయాలు సాధించింది.

వెస్టిండీస్ను మట్టి కరిపించడం ద్వారా భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసుకుంది. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ జడేజాను గడ్డం గురించి అడిగాడు. టీవీలో ఆయన దానికి సంబంధించిన ప్రశ్న వేశాడు. ప్రథమంగా ఇది అదృష్టకరమైందని జడేజా అన్నాడు.
వరుసగా తాము మూడు మ్యాచులు గెలిచామని, గడ్డం లేకుండా తాను బాగా కనిపించబోనని, దాన్ని పెంచుతూనే ఉంటానని చెప్పాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications