శ్రీదేవి అంత పిరికిది కాదు, అది సరికాదు: నన్నపనేని రాజకుమారి
చిత్తూరు: శ్రీదేవి మరణం చాలా బాధాకరమని, సినీ వినీలాకాశంలో ఆమె ఓ ధ్రువతార అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మంగళవారం అన్నారు.
ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. శ్రీదేవి మృతికి సంబంధించిన నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు. (అనుమానాలు లేవని చెబుతూ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు కేసు క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు

ఊహాగానాలతో తప్పుడు ప్రచారం సరికాదని, అది ప్రజల్లోకి వెళ్లడం మంచిది కాదన్నారు. శ్రీదేవి సూసైడ్ చేసుకుందని తాను అనుకోవడం లేదని, అమె అంత పిరికి మనిషి కాదని చెప్పారు.
Recommended Video

100 కోట్ల బీమా, శ్రీదేవి చనిపోతే లాభమెవరికి ? జాతకం ప్రకారం 70 ఏళ్లు ?
అన్ని కూడా విచారణలో తేలుతాయన్నారు. శ్రీదేవికి కచ్చితంగా దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి ఆమె గౌరవాన్ని కాపాడాలన్నారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications