లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి (ఫోటోలు)
హైదరాబాద్: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
రక్తదాన శిబిరాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ నారా లోకేశ్ పలకించరించారు. అనంతరం ముగ్గురూ స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానంలో టిడిపి కార్యకర్తలు దేశంలో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.
అనంతరం బ్రహ్మణి మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన విశేషాలతో ఒక మ్యాజియంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 'తెలుగువారి జ్ఞాపకం' పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ దీనిని ఏర్పాటు చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన 3డీ నమూనాను ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేశారు.
సోమవారం ఎన్టీఆర్భవన్లో రేవంత్రెడ్డి మాట్లాడుతూ, ఎన్టీఆర్ వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించకపోగా, నిర్వహించడానికి తమకు అనుమతులివ్వకుండా అడ్డుపడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఉంటే బాధ్యులను సస్పెండ్ చేయాలని, కావాలనే సీఎం చేస్తే క్షమాపణ చెప్పాలన్నారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

లోకేశ్ పలకరింపు: రక్తదానం చేసిన బ్రహ్మణి, భువనేశ్వరి
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణిలు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications