ఆ ఘనత మాదేనన్న లోకేష్
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. తణుకు నియోజకవర్గంలోని ఓ గ్రామం నుంచి తణుకు పట్టణం చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసిన ఘనత తమదే అన్నారు.












Click it and Unblock the Notifications