ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన నేతగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సీఎం పదవి కోసం పోటీ పడి.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఓదార్పు యాత్ర పేరుతో ఉమ్మడి ఏపీలో పర్యటనపై నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగ్రహంతో సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. తర్వాత 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పని చేసినా..
Recommended Video

YS Jagan padayatra : బీసీలకు అండగా ఉంటా, బాబు లా మోసం చెయ్యను !

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం గల నేత సీఎం కావాలన్న ఆలోచనతో చంద్రబాబుకు ఏపీ వాసులు ఓటేశారు. తాజాగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ప్రజా సంకల్పయాత్ర' నిర్వహిస్తున్నారు.
More From
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications