మోడీ ఫోటోలేదని సభనుండి వెళ్లిపోయిన కేంద్రమంత్రి
ఏలూరు: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అలక వహించారు! ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం లేదని ఆమె కినుక వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్మలా సీతారామన్, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుల మధ్య ఈ మనస్పర్థ చోటు చేసుకుంది.
రూ.30 కోట్లతో నిర్మించిన ఆర్వోబీని ప్రారంభించేందుకు నిర్మలా సీతారామన్ పాలకొల్లుకు వచ్చారు. తొలుత తన కార్యాలయంలో తేనీటీ విందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆమెను ఆహ్వానించారు.
అక్కడ టీడీపీ శ్రేణులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆమెను మాట్లాడాలని కోరారు. అయితే, వేదిక వద్ద ప్రధాని నరేంద్ర మోడీచిత్ర పటం లేకపోవడంతో ఆమె ఒకింత అసహనానికి లోనయ్యారు. అంతేకాదు, ఆమె అక్కడి నుండి వెళ్లిపోయారు.

రాజధానికి మరో నాలుగువేల ఎకరాలు!
రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో మరో నాలుగు వేల ఎకరాల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాలను భూ సమీకరణ చట్టం ద్వారా సేకరించింది.
రాజధాని ప్రాంతంలో రైతులకు సంబంధించిన పట్టా భూములు 33,800 ఎకరాలు ఉన్నట్లు అధికారుల వద్ద గణాంకాలున్నాయి. ఇంకా 800 ఎకరాలను రైతుల వద్ద నుంచి సమీకరించాల్సి ఉంది. ప్రభుత్వం రాజధాని నిర్మాణాలకు 37 వేల ఎకరాలు అవసరమవుతుందని సింగపూర్ పర్యటన అనంతరం మంత్రి నారాయణ ప్రకటించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications