చైనా అమ్మాయితో నిజామాబాద్ అబ్బాయి పెళ్లి
నిజామాబాద్: చైనా అమ్మాయి మింగ్ ల్యాంగ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్బాయి వంశీకృష్ణలు వివాహబంధంతో బుధవారం ఒక్కటయ్యారు. బుధవారం నాజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బంధుమిత్రుల సందడి మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది.

జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురికి చెందిన గంగాధర్, భారతి దంపతుల పెద్ద కొడుకు వంశీకృష్ణ పై చదువుల కోసం ఏడేళ్ల క్రితం చైనా వెళ్లారు. అనంతరం అక్కడే 3జీ నెట్ వర్క్ ఇన్ఫర్మేషన్ సంస్థలో ఉద్యోగిగా చేరారు. అదే కంపెనీలో పని చేస్తున్న యువతి మిన్ ల్యాంగ్ను ప్రేమించాడు.
మూడేళ్లు వారు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. నిజామాబాదులో భారతీయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రోచ్ఛరణాల మధ్య ఇరువురు ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకకు చైనా నుండి వధువు తల్లిదండ్రులతో పాటు వారి సోదరి మింగ్ పింగ్ జై వచ్చారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications