అరె మామా.. జగన్ ఇలాకల స్వతంత్రులే లేరు..! రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదే ఫస్టు కాకా..!!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్క స్వతంత్ర శాసనసభ్యుడు కూడా లేని శాసనసభ తొలిసారి కొలువుదీరనుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రతి సభలోనూ స్వతంత్ర సభ్యులున్నారు. 2014లోనూ పిఠాపురం నుంచి వర్మ ఇండిపెండెంట్గా విజయం సాధించారు. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ నవోదయం పార్టీ తరపున గెలిచారు. ఈసారి వైసీపీ 151చోట్ల, టీడీపీ 23, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి.
దీంతో ఒక్క స్వతంత్రుడూ లేని తొలిసభగా రికార్డు నమోదు కానుంది. 1957 తొలి ఎన్నికల్లో 12మంది ఇండిపెండెంట్లు గెలిచారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ 1983 ఎన్నికల్లో 18 మంది గెలుపొందారు. 1967 ఎన్నికల్లో అత్యధికంగా 68 మంది విజయం సాధించారు. 1972లో 56 మంది గెలిచారు. ఇక వివిద సందర్బాల్లో స్వతంత్రుల విజయాలను ఒక సారి చూద్దాం.

1957లో 12 మంది, 1962లో 46, 1967లో 68, 1972లో 56, 1978లో 15, 1983లో 18, 1985లో 8, 1989లో 14, 1994లో 12, 1999లో 5, 2004లో 11, 2009లో 3, 2014లో ఒక్కు గెలవగా., 2019లో ఏ ఒక్క స్వతంత్ర అభ్యర్థికూడా గెలవలేదు. దీంతో జగన్ ప్రభుత్వంలో స్వతంత్ర్య అభ్యర్థి లేక పోవడం ఇదే ప్రథమం. ఇది కూడా శాసనసభ చరిత్రలో ఓ రికార్డు కానుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications