సునంద మృతి: డాక్టర్పై ఒత్తిడి లేదన్న ఎయిమ్స్

ఈ కేసులో తనపై ఒత్తిడి వచ్చినట్లు సుధీర్ గుప్తా ఎప్పుడు కూడా చెప్పలేదని ఎయిమ్స్ మీడియా, ప్రోటోకాల్ డివిజన్ చైర్పర్సన్ డాక్టర్ నీరజా భాట్లా, అధికార ప్రతినిధి డాక్టర్ అమిత్ గుప్తా చెప్పారు. సుధీర్పై బయటివారినుంచి ఒత్తిడి వచ్చి ఉంటే తామేమీ చెప్పలేమని వారన్నారు.
ఆరోపణలను రుజువు చేయడానికి సాక్ష్యాలతో సుధీర్ గుప్తా ముందుకు రావాల్సి ఉండిందని వారన్నారు. సుధీర్ గుప్తాను ఫోరెన్సిక్ డిపార్టుమెంట్లో కొనసాగించాలా, వద్దా అనే విషయంపై ఎయిమ్స్ పాలనాయంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని వారు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
సుధీర్ గుప్తా ఎందుకు భయపడ్డారనే విషయం పాలనావిభాగంలోని ఎవరికి కూడా తెలియదని, సుధీర్ గుప్తా సెలవులో ఉన్నారని, ఆయనను తాము సంప్రదించలేకపోయామని, అతను పరారీలో లేరని వారు వివరించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications