వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ ఎంపీ కొత్తపల్లి గీతకు అభ్యంతరకర సందేశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Offensive messages in Geetha's facebook
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీతకు ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర సందేశాలు వస్తున్నాయట. ఇటీవల ఆమె ఏపీ మంత్రులను, సీఎంను కలిసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇదిలా ఉండగా.. బాబును కలిసిన అనంతరం తనకు మానసిక వేధింపులు ఆరంభమయ్యాయని ఆమె అరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అరకులో ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని అరకు సమస్యలపై కలిసిన అనంతరం తనకు ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయన్నారు.

తాను కాక మరెవరైనా ఫోన్ అటెండ్ చేస్తే కనుక మౌనమే సమాధానం అవుతోందన్నారు. అలాగే తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అసభ్యకరమైన సందేశాలు పోస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు.

English summary
Offensive messages to MP Kothapalli Geetha's facebook page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X