75 వసంతాల వేడుకలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చడంతో పాటు పలు ఉద్యమాలకు కేంద్రంగా వర్ధిల్లింది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ట్స్ కళాశాల లేని ఉస్మానియా యూనివర్సిటీని ఉహించలేం.
నిజాం కాలం నుంచి ఎన్నో మైలురాళ్లను దాటుతూ, ఉద్యమ ప్రస్థానంలో త్యాగాలకు, గాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆర్ట్స్ కాలేజీ నేడు 75 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కు ముస్తాబైంది.
ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ముస్తాబైన ఆర్ట్స్ కాలేజీ
నిజాం
కాలం
నుంచి
ఎన్నో
మైలురాళ్లను
దాటుతూ,
ఉద్యమ
ప్రస్థానంలో
త్యాగాలకు,
గాయాలకు
నిలువెత్తు
సాక్ష్యంగా
నిలిచింది.
ఎంతో
మందిని
ఉన్నత
శిఖరాలకు
చేర్చిన
ఆర్ట్స్
కాలేజీ
నేడు
75
వసంతాలు
పూర్తి
చేసుకున్న
తరుణంలో
ప్లాటినం
జూబ్లీ
సెలబ్రేషన్స్కు
ముస్తాబైంది.
ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ముస్తాబైన ఆర్ట్స్ కాలేజీ
1918లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ట్స్ కళాశాలలోనే పరీక్షల కేంద్రం, వీసీ కార్యాలయం, లా, తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి.
ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ముస్తాబైన ఆర్ట్స్ కాలేజీ
కళాశాల
1919
ఆగస్టు
28న
గన్ఫౌండ్రిలో
25మంది
ఉపాధ్యాయులు,
225
ఇంటర్మీడియట్
మొదటి
సంవత్సరం
విద్యార్థులతో
ప్రారంభమైంది.
కళాశాలకు
సర్
రోస్
మసూద్
మొదటి
ప్రిన్సిపాల్గా
వ్యవహరించారు.
ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ముస్తాబైన ఆర్ట్స్ కాలేజీ
ఆర్ట్స్ కళాశాల ఈజిప్టు కైరోలోని సుల్తాన్ హసన్ కళాశాలను పోలి ఉందని, వాటి నమూనాగా చెప్తారు. 16 వందల ఎకరాల యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల భవనం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ముస్తాబైన ఆర్ట్స్ కాలేజీ
కళాశాల
నిర్మాణానికి
1934
జులై
5న
ఏడో
నిజాం
శంకుస్థాపన
చేశారు.
భవన
నిర్మాణం
1939
డిసెంబర్
4న
పూర్తి
కావడంతో
అదే
రోజున
ఆర్ట్స్
కళాశాలను
నిజాం
ప్రారంభించారు.
అప్పటి
నైజాం
ప్రభుత్వంలో
విద్యాశాఖ
మంత్రిగా
ఉన్న
అక్బర్
హైదర్
వర్సిటీకి
చాన్స్లర్గా,
నవాబ్
మెహదీయార్
జంగ్
బహదూర్
వైస్
చాన్స్లర్గా
పనిచేశారు.
1918లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ట్స్ కళాశాలలోనే పరీక్షల కేంద్రం, వీసీ కార్యాలయం, లా, తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి.
కళాశాల 1919 ఆగస్టు 28న గన్ఫౌండ్రిలో 25మంది ఉపాధ్యాయులు, 225 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులతో ప్రారంభమైంది. కళాశాలకు సర్ రోస్ మసూద్ మొదటి ప్రిన్సిపాల్గా వ్యవహరించారు.
కళాశాల నిర్మాణానికి 1934 జులై 5న ఏడో నిజాం శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం 1939 డిసెంబర్ 4న పూర్తి కావడంతో అదే రోజున ఆర్ట్స్ కళాశాలను నిజాం ప్రారంభించారు. అప్పటి నైజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న అక్బర్ హైదర్ వర్సిటీకి చాన్స్లర్గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ చాన్స్లర్గా పనిచేశారు.