"వైఎస్ అప్పులన్ని జగన్ ఎదుగుదలకే తప్పా.., జనం నమ్మరు!"
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.27వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు.
విజయవాడ: వైఎస్ హయాంలో చేసిన అప్పులన్ని ఆయన తనయుడు జగన్ ఎదుగుదల కోసం చేసినవే తప్ప రాష్ట్రాభివృద్ధికి కాదని ఏపీ ప్రభుత్వ చీఫ్ పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు.
Recommended Video

మద్యపాన నిషేధం హామితో అధికారంలోకి వచ్చిన వైఎస్.. ఆ తర్వాతి కాలంలో దాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశారని అన్నారు. ఇక జగన్ పాదయాత్రపై పల్లె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అది ప్రజా సంకల్ప యాత్ర కాదని, అబద్దాల యాత్ర అని విమర్శించారు. అవినీతి ద్వారా అక్రమాస్తులను పోగేసుకున్న జగన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.27వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇది దేశంలోనే రికార్డు అని గుర్తుచేశారు. వైఎస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వం వారికి భరోసా కల్పించిందని అన్నారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications