పోలవరం ప్రాజెక్ట్ పై అన్ని పార్టీలు ఏకం కావాలి: లోక్ సత్తా జేపీ
గుంటూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అన్ని రాజకీయ పార్టీలు భేషజాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ పిలుపు నిచ్చారు. లోక్సత్తా పార్టీ తలపెట్టిన సురాజ్య యాత్ర శుక్రవారం గుంటూరు నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా లోక్ సత్తా అధినేత జెపి పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాలను సక్రమంగా వినియోగించుకునేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని జేసి అన్నారు. మరోవైపు పరిపాలనా బాధ్యతలు నెరవేర్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజల బతుకులు మార్చాలని విజ్ఞప్తి చేస్తూ లోక్ సత్తా పార్టీ సురాజ్య యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. తాను ఈనెల 13న ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నట్లు జేపీ తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications