వాహనదారులకు షాక్ : ఇండియా అంతటా పెట్రోల్ బంకుల బంద్!
గుంటూరు: పెట్రోల్ డీలర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తోన్న అలసత్వ వైఖరికి నిరసనగా దేశ వ్యాప్త బంద్కు సిద్దమయ్యారు పెట్రో డీలర్లు. ఇందులో భాగంగా.. ఈ నెల 19, 26 తేదీలలో సాయంత్రం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 3, 4 తేదీల్లోను ఆయిల్ కొనుగోళ్లు ఆపేయనున్నట్లు తెలిపారు.
నవంబర్ 5న సాయంత్రం 6గంటలకు పెట్రోల్ బంక్లు మూసివేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రావిగోపాలకృష్ణ ప్రకటించారు. నవంబర్ 6వ తేదీ కూడా పెట్రో బంకులను తెరవమని చెప్పారు. ప్రతీ నెలా 2,4 శనివారాలతో పాటు ప్రతీ ఆదివారం మరియు సెలవు దినాల్లోను పెట్రోల్ బంక్ లు బంద్ చేస్తున్నట్లుగా అసోసియేషన్ ప్రకటించింది.

తమ సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చి మొరపెట్టుకున్నా లాభం లేకపోవడంతో.. బంద్ లకు సిద్దమైనట్లుగా పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ తెలిపింది. పెట్రో డీలర్ల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే వాహనాదారులకు తీవ్ర ఇక్కట్లు తప్పవు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications