ప్రమాదం ఇలా..!: బాబును పట్టుకొని గోడు (పిక్చర్స్)
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో గెయిల్ తరపున రూ.20 లక్షలు, కేంద్రం నుండి రూ.3 లక్షలు, రాష్ట్రం నుండి రూ.2 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పారు.
గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయిస్తామని, ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని బాబు హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి ఖర్చులను గెయిల్ భరిస్తుందని తెలిపారు.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద బాధితులను పరామర్శిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద పరిసరాల్ని పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద ప్రాంతంలో... ప్రమాద వివరాలు చెబుతున్న పోలీసు.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద ప్రాంతంలో... పోలీసుల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్న చంద్రబాబు.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద ప్రాంతంలో... ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద ప్రాంతంలో... ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, గెయిల్ అధికారులు.

వివరాలు తెలుసుకుంటూ..
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకుంటున్న చంద్రబాబు, ధర్మేంద్ర ప్రదాన్.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద బాధితుల వివరాలు అడుగుతున్న చంద్రబాబు, కేంద్రమంత్రి.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు నారా చంద్రబాబు నాయుడు ఇలా...

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి ఇలా...

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి. గుంత పడిన దృశ్యం.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు. గుంత పడిన దృశ్యం.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో చంద్రబాబుకు గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో చంద్రబాబుకు గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు. చంద్రబాబును పట్టుకొని ముసలమ్మ ఆవేదన.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో చంద్రబాబుకు గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు. చంద్రబాబును పట్టుకొని ముసలమ్మ కన్నీటి పర్యంతం.

చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పైప్ లైన్ లీకేజీ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో చంద్రబాబుకు గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు. తనను పట్టుకొని కన్నీటి పర్యంతమైన వృద్ధురాలిని ఓదార్చుతున్న చంద్రబాబు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications