వైదిక్ బొమ్మను కాంగ్రెస్, కేసీఆర్ది వీహెచ్పీ (పిక్చర్స్)
హైదరాబాద్: ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్తో యోగా గురు రామ్దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ భారతదేశంలో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
వైదిక్ భేటీని ఎన్డీయే మిత్రపక్షం శివసేన కూడా తప్పుపడుతోంది. ఈ విషయమై కాంగ్రెసు పార్టీ అధికార పార్టీని తూర్పారపడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు హైదరాబాదులో వైదిక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైదిక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ వారు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

వైదిక్
ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్తో యోగా గురు రామ్దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద దగ్ధం చేశారు.

వైదిక్
ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్తో యోగా గురు రామ్దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద దగ్ధం చేశారు.

వైదిక్
ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్తో యోగా గురు రామ్దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వైదిక్
ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్తో యోగా గురు రామ్దేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ భేటీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

కేసీఆర్
ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన నేపథ్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న వీహెచ్పీ కార్యకర్తలు.

వీహెచ్పీ
ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన నేపథ్యంలో ఆయన దిష్టిబొమ్మను కోటీ సెంటర్లో దగ్ధం చేస్తున్న వీహెచ్పీ కార్యకర్తలు.

దిష్టిబొమ్మ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన నేపథ్యంలో ఆయన దిష్టిబొమ్మను కోటీ సెంటర్లో దగ్ధం చేస్తున్న వీహెచ్పీ కార్యకర్తలు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications