ట్రాజెడీ: కళాశాల వద్ద కన్నీరు మున్నీరు (పిక్చర్స్)
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల వద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు.
తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా గిరికొండ గ్రామం బిక్యా తండాకు చెందిన శేఖర్, బుజ్జమ్మల తనయుడు బానోతు రాంబాబు గల్లంతైన విద్యార్థుల్లో ఉన్నాడు. దీనిపై సమాచారం కోసం వస్తే సరైన స్బందన లేదని వారు అధికారులు, కళాశాల సిబ్బందిపై మండిపడ్డారు. కాసేపటికి రాంబాబు మృతదేహాన్ని బియాస్ నది నుండి వెలికితీసిన సమాచారం వచ్చింది.
ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన విద్యార్థి ఉపేందర్ కోసం ఆయన తండ్రి శ్రీనివాస్ వచ్చి తమ కుమారుడి గురించి సమాచారం అడిగితే ఇవ్వడం లేదని సిబ్బందిని నిలదీశారు.

సమాచారం అడుగుతూ...
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు వచ్చిన ఓ పేరెంట్ ఫోన్లో మాట్లాడుతూ...

విద్యార్థులు
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ఘటన తెలుగు వారిని విషాదంలో ముంచిన విషయం తెలిసిందే. పలువురు స్నేహితులు అంతకుముందు తీయించుకున్న ఫోటో.

విద్యార్థులు
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ఘటన తెలుగు వారిని విషాదంలో ముంచిన విషయం తెలిసిందే. పలువురు స్నేహితులు అంతకుముందు తీయించుకున్న ఫోటో.

సమాచారం కోసం..
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసును అడుగుతున్న దృశ్యం.

షాక్
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో కళాశాల వద్ద షాక్కు గురైన తోటి విద్యార్థులు, విద్యార్థుల బంధువులు, కుటుంబ సభ్యులు.

కన్నీరు
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు వచ్చిన ఓ తండ్రి కన్నీరు కార్చుతూ...

సమాచారం తెలుసుకునేందుకు...
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు.

లిస్ట్
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో.. ఘటనలో గల్లంతైన వారి పేర్లను చూపిస్తున్న విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల సిబ్బంది.

లిస్ట్
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో.. ఘటనలో గల్లంతైన వారి పేర్లను చూపిస్తున్న విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల సిబ్బంది. చూస్తున్న ఓ పేరెంట్.

లిస్ట్
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ట్రాజెడీ నేపథ్యంలో.. ఘటనలో గల్లంతైన వారి పేర్లను చూపిస్తున్న విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల సిబ్బంది. చూస్తున్న ఓ పేరెంట్.

మాట్లాడుతున్న సిబ్బంది
తమ కళాశాల చరిత్రలో ఇదో దురదృష్టకర సంఘటన అని, ఆడుతూ పాడుతూ విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు ఇలా మృతదేహాలుగా వారి తల్లిదండ్రులకు అప్పగించాల్సిన పరిస్థితి ఎదురు కావడం బాధాకరమని కళాశాల యాజమాన్యం ప్రకటించింది.

మాట్లాడుతున్న సిబ్బంది
విషాద ఘటనపై కళాశాల యాజమాన్యం దుఖిస్తోందని విద్యాసంస్థ ప్రధాన సలహాదారుడు వెంకటేశ్వర రావు సోమవారం విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు.

పేరెంట్
తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేరెంట్స్
నల్గొండ జిల్లా గిరికొండ గ్రామం బిక్యా తండాకు చెందిన శేఖర్, బుజ్జమ్మల తనయుడు బానోతు రాంబాబు గల్లంతైన విద్యార్థుల్లో ఉన్నాడు. దీనిపై సమాచారం కోసం వస్తే సరైన స్బందన లేదని వారు అధికారులు, కళాశాల సిబ్బందిపై మండిపడ్డారు. కాసేపటికి రాంబాబు మృతదేహాన్ని బియాస్ నది నుండి వెలికితీసిన సమాచారం వచ్చింది.

కళాశాల
తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాశాల
తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాశాల
తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాశాల
తమ పిల్లల ఆచూకీ సమాచారం లేకపోవడంతో ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజ్ఞానజ్యోతి
హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల వద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు.

కన్నీరు మున్నీరు
హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్ద విషాదం అలుముకుంది. ఓ పేరెంట్ కన్నీరుమున్నీరు అయిన దృశ్యం.

కన్నీరు
హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్ద విషాదం అలుముకుంది. ఓ పేరెంట్ కన్నీరు మున్నీరవుతూ తన తనయుడిని చూపిస్తూ...

కళాశాల
హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు.

అపార్టుమెంట్
హైదరాబాదులోని ప్రగతి నగర్లోని పంచవటి అపార్టుమెంట్ దృశ్యం. ఈ అపార్టుమెంటులో నివసించే మహేన్ సాయిరాజ్ గల్లంతయ్యారు.

విజ్ఞాన జ్యోతి
హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల వద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు.

బంధువులు
హిమాచల్ ప్రదేశ్ ట్రాజెడీ నేపథ్యంలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల వద్ద విషాదం అలుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం సమాచారం కోసం కళాశాలకు వచ్చారు. కన్నీరుమున్నీరవుతున్న బంధువులు.

కళాశాల
విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ దృశ్యం. ఈ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications