సిఎం తెలంగాణ బిల్లును తిరస్కరిస్తారా...!? (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ బిల్లును శాసన సభ తిరస్కరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) కార్యకర్తలు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. నిజాం కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లడానికి వారు ప్రయత్నాలు చేశారు.
అయితే అసెంబ్లీ వైపుకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్ ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్లు కుమ్మక్కై తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టలని డిమాండ్ చేశారు.

తెలంగాణ
తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ తిరస్కరించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న తెలంగాణవాదులు.

తెలంగాణ
తెలంగాణ బిల్లును శాసన సభ తిరస్కరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) కార్యకర్తలు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ
నిజాం కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లడానికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే అసెంబ్లీ వైపుకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ
దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్ ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.

తెలంగాణ
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్లు కుమ్మక్కై తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టలని డిమాండ్ చేశారు.

తెలంగాణ
తెలంగాణ బిల్లును శాసన సభ తిరస్కరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) కార్యకర్తలు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ
తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ తిరస్కరించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న తెలంగాణవాదులు.

తెలంగాణ
నిజాం కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లడానికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే అసెంబ్లీ వైపుకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ
విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్ ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.

తెలంగాణ
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్లు కుమ్మక్కై తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టలని డిమాండ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications