సిఎం తెలంగాణ బిల్లును తిరస్కరిస్తారా...!? (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ బిల్లును శాసన సభ తిరస్కరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) కార్యకర్తలు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. నిజాం కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లడానికి వారు ప్రయత్నాలు చేశారు.
అయితే అసెంబ్లీ వైపుకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్ ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్లు కుమ్మక్కై తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టలని డిమాండ్ చేశారు.

తెలంగాణ
తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ తిరస్కరించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న తెలంగాణవాదులు.

తెలంగాణ
తెలంగాణ బిల్లును శాసన సభ తిరస్కరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) కార్యకర్తలు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ
నిజాం కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లడానికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే అసెంబ్లీ వైపుకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ
దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్ ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.

తెలంగాణ
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్లు కుమ్మక్కై తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టలని డిమాండ్ చేశారు.

తెలంగాణ
తెలంగాణ బిల్లును శాసన సభ తిరస్కరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) కార్యకర్తలు గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ
తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ తిరస్కరించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న తెలంగాణవాదులు.

తెలంగాణ
నిజాం కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లడానికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే అసెంబ్లీ వైపుకు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ
విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్ ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.

తెలంగాణ
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్లు కుమ్మక్కై తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టలని డిమాండ్ చేశారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications