ఆస్తి తగాదాలు: పిస్టల్‌తో కాల్పులు, ఒకరి పరిస్ధితి విషమం

నెల్లూరు: జిల్లాలో ఆస్తికోసం ఒక వ్యక్తి మరో వ్యక్తిపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. తోటపల్లి గూడూరు మండలం‌లోని పీడీ కండ్రిగ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, రంగినేని కిరణ్ అతడి సమీప బంధువు వేముల రూపకుమార్ మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదలున్నాయి.

Pistol attack in nellore

ఈ నేపథ్యంలో బుధవారం కిరణ్‌‌ను, రూప కుమార్‌ పిస్టల్‌తో కాల్చాడు. ఈ ఘటనలో కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని నెల్లూరులోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+