సీమాంధ్రులంతా గెస్ట్ ఆర్టిస్టులే: పోచారం, మాఫీపై క్లారిటీ

తెలంగాణలో రుణాల మాఫీపై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. రెండు మూడు రోజుల్లో రుణమాఫీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 2008 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ అయ్యాయని, 2008 తర్వాత తీసుకున్న పంట రుణాలను అన్నింటినీ మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.
ఇచ్చిన మాట ప్రకారం రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసిందని, బ్యాంకుల నుంచి కొంత సమాచారం రావాల్సి ఉందని ఆయన చెప్పారు. ఎల్లుండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు.
రుణమాఫీపై మంత్రి వర్గ సమావేసంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోచారం చెప్పారు. ఇదిలావుంటే, బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications