వందేళ్లైనా పోలవరం పూర్తి కాదు: బలరాం నాయక్
వరంగల్: గోదావరి నదిపై సీమాంధ్రలో తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బలరాం నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో వందేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని ఆయన సోమవారం వరంగల్లో అన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు పొత్తుల కోసం కాంగ్రెసు వెంపర్లాడడం లేదని ఆయన అన్నారు.
ఎన్నికల పొత్తులపై తమ పార్టీ తొందర పడడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరస) నేత వినోద్ అన్నారు. సిపిఐ కూడా తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వలసలతో కొంత ఇబ్బంది ఉంటుందని, అలాంటి నేతలతో తమ పార్టీ అధ్యక్షుడు చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుతో పొ్త ులేకుండా అధికారంలోకి వస్తామా లేదా రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి ఏైనా నష్టం జరుగుతుందా అనేది కెసిఆర్ ఇప్పటికై పార్టీ ముఖ్యులతో జిల్లా స్థాయి నేతల నుంచి సమాచారం తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications