నిజమే.. కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు: తేల్చిన పోలీసులు..
విజయవాడ: బెజవాడ కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజల ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాంత్రిక పూజల విషయంలో మంత్రి లోకేష్పై కూడా ఆరోపణలు రావడం వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. పోలీసులు సుమోటోగా నిర్వహించిన దర్యాప్తులో తాజాగా అసలు నిజాలు బయటపడ్డాయి.
Recommended Video

గతేడాది డిసెంబర్ 26న దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిజమేనని దర్యాప్తులో తేలింది. పూజలు నిర్వహించిన ఆమంచి సృజన్, ఘంటసాల పార్థసారథిల నుంచి ఈ మేరకు పోలీసులు వివరాలు రాబట్టారు. కాల్ డేటా ఆధారంగా యాలా అంశాలు కూపీ లాగినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు పూజారులతో గుడిలోని సిబ్బంది, అధికారులు ఫోన్ కాల్ సంభాషణ కొనసాగించినట్టు గుర్తించారు.

కాగా, తాంత్రిక పూజలు వెలుగుచూసిన వెంటనే ఈవో సూర్యకుమారి,ప్రధాన అర్చకుడు బదరీనాథ్ పైన వేటు పడింది. ఆరోజు 10 గంటలకు ప్రధాన అర్చకుడు అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ తాంత్రిక పూజలు జరిగాయన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications