నేను దూకుడుగా వ్యవహరించలేదు: జేసీపై ప్రభాకర్ చౌదరి, రంగంలోకి బాబు
తాను ఎక్కడా దూకుడుగా వ్యవహరించలేదని, జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యులు అని, ఆయన అందరనీ కలుపుకొని పోవాలని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మంగళవారం అన్నారు.
విజయవాడ: తాను ఎక్కడా దూకుడుగా వ్యవహరించలేదని, జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యులు అని, ఆయన అందరనీ కలుపుకొని పోవాలని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మంగళవారం అన్నారు. ఆయన మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.
ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి తీరు పైన ఆయన చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అనంతపురంలో తన ఆధిపత్యాన్ని తగ్గించేందుకు జేసీ కుట్ర పన్నుతున్నారని, ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే, చంద్రబాబుకు వివరణ కూడా ఇచ్చుకున్నారు.

ముగ్గురు సభ్యులతో కమిటీ
జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరిల మధ్య విభేదాల నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. వీరి మధ్య విభేదాలను, అలాగే వివాదానికి కారణమైన అభివృద్ధి పనుల విషయమై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశారని తెలుస్తోంది. మంత్రులు నారాయణ, శిద్ధా రాఘవ రావు, ఎమ్మెల్సీ షరీఫ్లతో కమిటీ వేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications