ఎపికి పాకిన రోహిత్ ఆత్మహత్య సెగలు: ఎంపి రవీంద్రబాబు డిమాండ్
గుంటూరు/ రాజమండ్రి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సెగలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకాయి. రోహిత్ ఆత్మహత్య, సంబంధిత పరిణామాలు గుంటూరులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు శంకర్విలాస్ సెంటర్లో ఎన్ఎస్యూఐ రాస్తారోకో నిర్వహించింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసు బలగాలను మొహరించారు. రోహిత్ గుంటూరుకు చెందినవాడనే విషయం తెలిసిందే.
Also Read: Stories about rohit suicide

హెచ్సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబసభ్యులకు వెంటనే పరిహారం ఇవ్వాలని పార్లమెంటు సభ్యుడు రవీంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. మృతికి కారణమైన వారిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని రవీంద్రబాబు అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications