చిల్లర కష్టాలు తెలుసుకున్నారు

గుంటూరు: పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరులోని కూరగాయల మార్కెట్లో పర్యటించి చిరు వ్యాపారుల చిల్లర కష్టాలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వ్యాపారులు నోట్లు రద్దుతో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+