రాజన్న క్యాంటీన్కు వందరోజులు పూర్తి
గుంటూరు:వైసీపీకి చెందిన మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్ 100 రోజులకు చేరుకుంది. రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా మంగళగిరి లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్ అక్కడి పేద ప్రజల ఆకలి తీరుస్తుంది.
మూడు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ క్యాటీన్ లో ప్రతిరోజు మధ్యాహ్నం నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేవలం 4 రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఎన్ఠీఆర్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప రాజధాని గ్రామాల్లో అనుకున్న ప్రాంతాల్లో ఇంత వరకు క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదని గతం లో ఆళ్ళ రామకృష్ణా రెడ్డి విమర్శించారు.

నాలుగు రూపాయలకే అందిస్తున్న రాజన్న క్యాంటీన్ లో మెనూ ఒక కప్పు సాంబార్ రైస్, ఓ కప్పు పెరుగన్నం, కోడిగ్రుడ్డు, ఒక అరటి పండు, వడియాలు వాటర్ ప్యాకెట్ అందిస్తున్నట్టు ఆయన చెప్పారు.100 రోజులు దాటుకున్న వేళ మారింతకాలం రాజన్న క్యాంటీన్ ముందుకు సాగాలని పట్టణం లోని పేదలు కోరుకుంటున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications