'వైయస్ ఫ్యామిలీ మొదటి నుంచి అంతే, జగన్ కుట్ర ఇదే.. చెబుతాం'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్రను తాము ప్రజల్లోకి తీసుకు వెళ్తామని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ బుధవారం చెప్పారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్రను తాము ప్రజల్లోకి తీసుకు వెళ్తామని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ బుధవారం చెప్పారు.
కాపుల సమస్యలను మంజునాథ దృష్టికి తీసుకు వెళ్లడానికి వస్తే కొంతమంది కుట్రతో అడ్డుకున్నారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుంచీ అడ్డుకుంటోందని ఆరోపించారు.

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపోటముల అంశంపై ప్రధానంగా చర్చిస్తారు.
చుక్కల భూముల వ్యవహారం పైనా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కామన్ లేఔట్స్ నిబంధనల్లో మార్పులకు, ఏపీఐఐసీ భూముల కేటాయింపును మంత్రివర్గం ఆమోదించనుంది.
More From
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications