జగన్కు మతి తప్పింది: రావెల ఫైర్
చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. చంద్రబాబు పాలన చూసి ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీ అధినేత జగన్కు దిగులుపట్టుకుందన్నారు. ఈ దిగులుతోనే జగన్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎలా కూలిపోతుందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదన్నారు.
More From
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications