చంద్రబాబు ఓ కులాన్ని పట్టించుకోవట్లేదు, ఆ కులానికే..: రాయపాటి సంచలనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు కమ్మ కులాన్ని పట్టించుకోవడం లేదని రాయపాటి ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసే వారిని, పార్టీనినిలబెట్టేవారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించారు.

ఓట్ల కోసం, తన పదవి కోసం చంద్రబాబు ఓ కులానికి కొమ్ము కాస్తున్నాడని పరోక్షంగా మరో అగ్ర కులానికి చెందిన టీడీపీ నేతలకు ఆయన చురకలంటించారు. తాను టిడీపీలో చాలా జూనియర్నని, అందుకే చంద్రబాబును గట్టిగా ప్రశ్నించలేకపోతున్నానని చెప్పారు.
పార్టీలోని కమ్మ నేతలు చంద్రబాబును ప్రశ్నించే స్దితిలో లేరన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ కోసం పని చేసిన క్యాడర్ చాలా నిరుత్సాహంగా ఉన్నారన్నారు. ఇది పార్టీ మనుగడకు మంచిది కాదని హెచ్చరించారు. తాను ఇక ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయనని, తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications