చంద్రబాబు ఓ కులాన్ని పట్టించుకోవట్లేదు, ఆ కులానికే..: రాయపాటి సంచలనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు కమ్మ కులాన్ని పట్టించుకోవడం లేదని రాయపాటి ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసే వారిని, పార్టీనినిలబెట్టేవారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించారు.

ఓట్ల కోసం, తన పదవి కోసం చంద్రబాబు ఓ కులానికి కొమ్ము కాస్తున్నాడని పరోక్షంగా మరో అగ్ర కులానికి చెందిన టీడీపీ నేతలకు ఆయన చురకలంటించారు. తాను టిడీపీలో చాలా జూనియర్నని, అందుకే చంద్రబాబును గట్టిగా ప్రశ్నించలేకపోతున్నానని చెప్పారు.
పార్టీలోని కమ్మ నేతలు చంద్రబాబును ప్రశ్నించే స్దితిలో లేరన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ కోసం పని చేసిన క్యాడర్ చాలా నిరుత్సాహంగా ఉన్నారన్నారు. ఇది పార్టీ మనుగడకు మంచిది కాదని హెచ్చరించారు. తాను ఇక ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయనని, తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications