నమ్మినవారిని ముంచడం కెసిఆర్ నైజం: రేవూరి

సెంటిమెంటు అస్త్రంగా తమ పార్టీని దెబ్బతీయడానికే కాంగ్రెస్ పార్టీతో తెరాస కుమ్మక్కవుతోందని ఆయన ఆరోపించారు. మాటల గారడీతో కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. తెరాస దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
తెరాస ఆవిర్భావం రోజున ఉన్నవారిలో ఎంతమంది ఇప్పుడు కెసిఆర్ పక్కన ఉన్నారని ప్రశ్నించారు. కెసిఆర్ వైఖరి నచ్చక పోవడం వల్లే నిఖార్సైన తెలంగాణ వాదులు ఎందరో ఆయను వీడారని రేవూరి గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ తీయాలని కెసిఆర్ చూస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ ఎదుగుదలకు దోహదపడిన టిడిపిని దెబ్బ తీయాలని కెసిఆర్ అనుకోవడం ద్రోహమేనని ఆయన అన్నారు
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు కుటుంబసభ్యులను తీసుకెళ్లిన కెసిఆర్కు నాయని, ఈటెల, కోదండరామ్ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు నష్టం చేకూర్చే ఎన్నో అంశాలు బిల్లులో ఉన్నా నోరుతెరవని కెసిఆర్ పునర్నిర్మాణం అనడంలో అర్థం లేదని రేవూరి అన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications