పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తూ పైలోకాలకు.. ఆరుగురు స్పాట్ డెడ్ !
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్టు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్ట్మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులంతా స్టువర్టుపురం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తూ ఓకే కుటుంబానికి చెందిన వారంతా మరణించడం పట్ల వారి ఆప్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications