రోడ్డు ప్రమాదం: జగన్ పార్టీ ఎమ్మెల్యేకు గాయాలు
నెల్లూరు: జిల్లాలోని నాయడుపేట వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రతాప్కుమార్రెడ్డికి గాయాలయ్యాయి. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో ప్రతాప్కుమార్రెడ్డి చికిత్స పొందుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కడప జిల్లా రాజంపేట మండలం రామాపురం గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మాపురం వద్ద గురువారం వేకువజామున 2.50 గంటలకు రెండు తుఫాన్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్నమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు.
తీవ్రంగా గాయపడిన 20 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ప్రమాదం జరిగిన విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications