శ్రీశైలం మాకిస్తారా: సాయిప్రతాప్, వరుసగా ఎంపీల రిజైన్

రాష్ట్ర విభజన జరిగితే సీమ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, ఆ విషయమై ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిప్రాయమన్నారు.
సీమాంధ్రులు దోచుకున్నారని అంటున్న వారు రెండు నెలలుగా రోడ్ల పైకి వస్తున్న ప్రజలను చూడాలన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. ప్రజల ఆందోళనల్లో భాగస్వామ్యం కావాలన్నదే తమ ఆలోచన అన్నారు. తమ రాజీనామాలు ఆలోచిస్తే ఆనందిస్తామన్నారు. ప్రజలు లేకుంటే ప్రభుత్వాలు లేవని తెలుసుకోవాలన్నారు. విభజన ప్రక్రియ రాజకీయంగా వెనక్కి పోతుందన్నారు.
ఎంపీల రాజీనామా
నలుగురు ఎంపీలు సోమవారం మరోసారి రాజీనామాలు సమర్పించారు. లగడపాటి రాజగోపాల్ (విజయవాడ), ఉండవల్లి అరుణ్ కుమార్ (రాజమండ్రి), సబ్బం హరి (అనకాపల్లి), సాయి ప్రతాప్ (రాజంపేట)లు రాజీనామా సమర్పించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications