కాల్వలో పడిన స్కూల్ బస్సు, విద్యార్థిని మృతి
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతి చెందింది. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. యాక్సిల్ విరగడంతో బస్సు కాలువలోకి దూసుకు వెళ్లింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థిని లహరి. ఆమె వయస్సు ఏడు. ఏడో తరగతి చదువుతోంది. ఈ బస్సు విజ్ఞాన్ విహార్ పాఠశాలకు చెందిన బస్సు.

బస్సు దుగ్గిరాల మండలం శృంగారపురం నుండి విద్యార్థులను తీసుకు వస్తుండగా నూతక్కి - కొత్తపాలెం రహదారిలో ప్రమాదవశాత్తూ తాటిచెట్టు మొద్దును ఢీకొట్టింది. బస్సులోకి దూసుకు వచ్చిన తాటిమొద్దు తగిలి విద్యార్థిని లహరి అక్కడికి అక్కడే మృతి చెందింది. అనంతరం బస్సు కాలువలోకి దూసుకెళ్లింది.
More From
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications