కెవిపి, పొన్నాలలపై శంకరన్న సంచలనం: తగ్గిన రేవంత్
హైదరాబాద్: మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యుడు శంకర రావు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టిక్కెట్ల విషయంలో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు లాబీయింగ్ చేశారని ఆరోపించారు. కెవిపి కనుసన్నుల్లో తెలంగాణ ప్రాంత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. టిక్కెట్ల కేటాయింపు విషయమై సిబిఐచే దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు. తాను కంటోన్మెంటు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. జలయజ్ఞంలో అవినీతిపై పోరాడినందుకు తనకు టిక్కెట్ దక్కలేదన్నారు.

తగ్గిన రేవంత్ రెడ్డి
మల్కాజిగిరి సీటును ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయాలన్నకున్నప్పటికీ... బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. నామినేషన్పై అప్పుడే తొందరపడవద్దని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించడంతో విరమించుకున్నారు.
అటు రేవంత్కు మల్కాజిగిరి సీటుపై సానుకూలంగా ఉండాలని పార్టీ నేతలు ధూళిపాళ్ల, పయ్యావుల, సుజనా చౌదరిలు చంద్రబాబును కలిసి చెప్పారు. మల్కాజిగిరి సీటు విషయంలో రేవంత్ పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. దీనిపై చంద్రబాబు కూడా బిజెపితో మాట్లాడేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తొందరపడవద్దని రేవంత్కు పయ్యావుల కూడా సూచించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications