వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని: చంద్రబాబుకు సిఫి రూ. కోటి విరాళం(ఫొటో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిఫి బ్రాడ్ బ్యాండ్ సంస్థ సిఈఓ అనంత కోటిరాజు వేగేశ్న ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ. కోటి విరాళంగా అందజేశారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆయన తన సోదరుడు నరసింహరాజు తోపాటు చంద్రబాబును కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సహాయం అందజేసిన వారిని చంద్రబాబు అభినందించారు. ఏపి రాజధాని నిర్మాణం కోసం పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ప్రజలు విరాళాలు అందజేస్తున్న విషయం తెలిసిందే.

Sifi donates Rs 1 crore for AP's capital

ఏపి రాష్ట్ర పండుగగా టంగుటూరి జయంతి

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆగస్టు 28న ఆంధ్రకేసరి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

English summary

 Sifi broadband CEO Anantha Kotiraju Vegesna on Sunday donated Rs 1 crore to AP CM Chandrababu Naidu for New AP Capital fund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X