సర్వీస్ ప్రొవైడర్లు: ఏపీ సిట్ చేతికి టీ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఏపీ సర్కారులోని కీలక అధికారులు, నేతల ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తెలంగాణ సర్కారు జారీ చేసిన ఆదేశాల కాపీలను ఏపీ సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం)కు సోమవారం అందనున్నాయి.
విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్లో జరగనున్న విచారణకు పలువురు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు వస్తున్నారు. వారు తమ వెంట ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కాపీలను తీసుకు వస్తున్నారని భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తమ ముందు విచారణకు హాజరు కావాలని 12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆధారాలను ఇవ్వాలని కూడా ఆదేశించింది.
టెలికాం ఆపరేటర్లు సోమవారం భవానీపురం పోలీసు స్టేషన్లో హాజరు కానున్నారు. ఇప్పటికే ఏపీ పోలీసులు టీ న్యూస్ ఛానల్, సాక్షి న్యూస్ చానళ్లకు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు లభించాక మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications