సర్వీస్ ప్రొవైడర్లు: ఏపీ సిట్ చేతికి టీ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఏపీ సర్కారులోని కీలక అధికారులు, నేతల ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తెలంగాణ సర్కారు జారీ చేసిన ఆదేశాల కాపీలను ఏపీ సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం)కు సోమవారం అందనున్నాయి.
విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్లో జరగనున్న విచారణకు పలువురు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు వస్తున్నారు. వారు తమ వెంట ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కాపీలను తీసుకు వస్తున్నారని భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తమ ముందు విచారణకు హాజరు కావాలని 12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆధారాలను ఇవ్వాలని కూడా ఆదేశించింది.
టెలికాం ఆపరేటర్లు సోమవారం భవానీపురం పోలీసు స్టేషన్లో హాజరు కానున్నారు. ఇప్పటికే ఏపీ పోలీసులు టీ న్యూస్ ఛానల్, సాక్షి న్యూస్ చానళ్లకు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు లభించాక మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications