రాఘవేంద్ర స్వామి ఆలయంలోకి పాము: పరుగులు పెట్టిన భక్తులు
కర్నూలు: శ్రీ రాఘవేంద్ర స్వామి వారి హుండీలోకి పాము చొరబడి అక్కడి భక్తులను పరుగులు పెట్టించింది. శుక్రవారం ఉదయం మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

శుక్రవారం ఉదయం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. ఆలయంలో భక్తులు ఉండగా ఈ క్రమంలో ఓ పాము ప్రవేశించింది. పామును చూసిన భక్తులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
దీంతో భక్తుల రద్దీకి జడిసిన పాము ఆలయంలో ఉన్న హుండీలోకి వెళ్లిపోయింది. దీంతో హుండీలో కానుకలు వేయడాన్ని భక్తులు తాత్కాలికంగా నిలిపివేశారు. వీఐపీ దర్శనాలను నిలిపివేసిన ఆలయ అధికారులు తెలిపారు.
More From
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications